టాలీవుడ్ భామ రాశీఖన్నా ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లకు సంతకం చేసింది. వీటిలో షాహిద్ కపూర్ తో కలిసి చేస్తున్న ప్రాజెక్టు ఒకటి. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ డెబ్యూ వెబ్ సిరీస్ రుద్ర..ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. క్రైం థ్రిల్లర్ రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో రాశీఖన్నా ఇది వరకెన్నడూ పోషించని సైకో కిల్లర్ పాత్రలో కనిపించనుందట.
జులై 21 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. డిస్నీ-హాట్ స్టార్లో విడుదల కానుంది. రాజేశ్ మపుస్కర్ డైరెక్షన్ లో వస్తున్న రుద్రను బీబీసీ స్టూడియోస్ ఇండియాతో కలిసి అప్లాస్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. రుద్రలో అజయ్ దేవ్ గన్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు రాశీఖన్నా.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
Recommended Content by ntnews.com