కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి అలా ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇలా గవర్నర్తో బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి భేటీ అయ్యారు. గవర్నర్ జగదీప్ ధన్కడ్తో మిథున్ దాదా దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. గవర్నర్తో మిథున్ భేటీ బెంగాల్ రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీస్తున్నది.
గవర్నర్ జగదీప్ ధన్కడ్తో భేటీ కేవలం మర్యాదపూర్వకమే అని మిథున్ చక్రవర్తి.. రాజ్భవన్ బయట మీడియాతో చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల గవర్నర్ను కలువలేకపోయానని మిథున్ అన్నారు. తమ ఇరువురి భేటీ రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదని తెలిపారు.
విశేషమేమిటంటే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక రోజులో రానున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గవర్నర్తో మిథున్ ఆకస్మిక సమావేశం గురించి రాజకీయ కారిడార్లలో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే, మిథున్ గవర్నర్తో తన సమావేశాన్ని మరో రకంగా అర్థం చేసుకోవద్దని స్పష్టం చేశారు.
భారత్ బయట కోవిషీల్డ్ ఉత్పత్తికి సీరం సంస్థ యోచన
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం: కేవైసీ అందించేందుకు బ్రాంచీలకు రమ్మనొద్దు
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఎలోన్ మస్క్తో నాసా ఒప్పందం
ఆఫ్ఘనిస్తాన్లో కారు బాంబు పేలుడు.. 30 మంది దుర్మరణం
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
మే డే వర్ధిల్లాలి.. చరిత్రలో ఈరోజు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..