కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో రెండోసారి తన ప్రతాపాన్ని చూపించడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే లాక్డౌన్ ను ఎత్తివేశాయి. ఫస్ట్ లాక్డౌన్ నుంచి ఇప్పటివరకు మధ్యలో కొన్ని నెలలు మాత్రమే సినిమా షూటింగ్స్ జరిగి..ఆగిపోయాయి. కరోనా వేవ్ లేకపోతే ఇప్పటికే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేవి.
కానీ కోవిడ్ కేసుల కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. భారీ బడ్జెట్తో తీసే సినిమాలు ఆలస్యమైతే నిర్మాతలపై పడే భారం చాలానే ఉంటుంది. అయినా కరోనా నేపథ్యంలో షూటింగ్స్ తప్పనిసరిగా నిలిపేయాల్సిన పరిస్థితి రావడంతో విడుదలలు కూడా వాయిదా పడుతూ వచ్చాయి. టాలీవుడ్లో వాయిదా పడుతూ వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలపై ఓ లుక్కేస్తే.
బడ్జెట్-విడుదల తేదీలు
ఆర్ఆర్ఆర్-సుమారు రూ.400 కోట్లు
రాధేశ్యామ్- రూ.350 కోట్లు
పుష్ప-రూ.160 కోట్లు
ఆచార్య-రూ.140 కోట్లు
కేజీఎఫ్ చాఫ్టర్ 2-రూ.100 కోట్లకుపైగా
లైగర్ -రూ.100 కోట్లకు పైగా
ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాధేశ్యామ్ ఈ ఏడాది జులై 30న విడుదల చేయనున్నారు.
పుష్ప ఆగస్టు 13న విడుదల కానుంది.
ఆచార్య తేదీని మరోసారి ఫైనల్ చేయాల్సి ఉంది.
కేజీఎఫ్ చాఫ్టర్-2 జులై 16న రిలీజ్ కానుంది.
లైగర్ సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com