సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో రెడీ అవుతున్న పుష్ప టీజర్కు మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. బన్నీ, సుకుమార్ ఈ చిత్రానికి భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటున్నారు.
అంతేకాదు సుకుమార్తో కలిసి లాభాల్లో షేర్ ను కూడా తీసుకోబోతున్నాడట బన్నీ. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే లేదు. హై బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న పుష్ప చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. పుష్ప బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు మేకర్స్. కన్నడ బ్యూటీ రష్మికమందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఏడు సినిమాలతో బిజీగా ఉన్న ఆదిపురుష్ బ్యూటీ..!
నటనకు భగవద్గీత కమల్ హాసన్: యశ్
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
చైతూ-సాయిపల్లవి ‘లవ్స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్కల్యాణ్