సుకుమార్..టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. ఈ లెక్కల మాస్టారు తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. కొన్నాళ్ల క్రితం సుకుమార్ తన ప్రాణ స్నేహితుడు, మేనేజర్ ప్రసాద్ ను కోల్పోయారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ను ప్రసాద్ చూసుకునేవాడు. అయితే ప్రస్తుతం ప్రసాద్ లేకపోవడంతో ఆ స్థానంలో తన భార్య తబితకు బాధ్యతలు అప్పగించాడట సుకుమార్.
ఇప్పటి నుంచి సుకుమార్ రైటింగ్స్ కంపెనీకి బాస్ తబిత. సుకుమార్ గైడెన్స్ తో కంపెనీ కార్యకలాపాలు పర్యవేక్షించనుంది తబిత. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ నిఖిల్తో 18 పేజెస్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరోవైపు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై చాలా ఫోకస్ పెట్టాడు సుకుమార్.
ఇవి కూడా చదవండి..
సోనూసూద్పై టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ షాకింగ్ కామెంట్స్..!
తరుణ్ తో పుష్ప టీం చర్చలు..?
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి