మండే ఎండల్లో ఆ చెట్టు ఆవాసంగా మారింది. దంచికొడుతున్న ఎండలకు విలవిలలాడి పోయిన ఆ పావురాలకు నీడగా మారింది. మధ్యాహ్న సమయంలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు పావురాలు ఇలా హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఉన్న క్రిస్మస్ ట్రీపై వాలి విశ్రాంతి తీసుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎడారి కాదు.. ముంబై మహానగరమే
ఎండాకాలం గొడుగులతో అట్రాక్షన్