సంతోష్ స్నేహ, మైత్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘రుద్రసింహా’.మనోహర్ కాటేపోగు దర్శకుడు. ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, కోటేశ్వర్రావు జింక నిర్మాతలు. ప్రతీకార నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.