బాలీవుడ్ నటుడు సంజయ్దత్ దుబాయ్కు పయనమయ్యాడు. ముంబైలో సుమారు వారంరోజులకు పైగా సింగిల్ గా ఉన్న సంజయ్దత్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం దుబాయ్కు వెళ్లినట్టు బీటౌన్ వర్గాల సమాచారం. కొంతకాలంగా సంజయ్దత్ తన భార్య మాన్యత, పిల్లలు షారాన్, ఇఖ్రాలతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. అయితే సంజయ్దత్ ఒంటరిగా ఇండియాకు రావడంపై గల కారణాలు తెలియాల్సి ఉంది.
కేజీఎఫ్ 2 షూటింగ్ లో పాల్గొన్న తర్వాత ఎలాంటి షూటింగ్ షెడ్యూల్స్ పెట్టుకోలేదు. తాను గోల్డెన్ వీసా తీసుకుంటున్నట్టు ఇటీవలే ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు దత్. షూటింగ్ కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇండియాకు రానున్నాడు సంజయ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోతెరకెక్కుతున్న కేజీఎఫ్ చాఫ్టర్ 2లో అధీరా పాత్రలో కనిపించబోతున్నాడు సంజయ్ దత్.
ఇవి కూడా చదవండి..
బిగ్ బాస్ ఫేం సోహైల్ సేవకు సత్కారం
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. పిక్ వైరల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com