అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కోవిడ్తో ప్రాణాలు విడిచాడంటూ వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే చోటా రాజన్ బ్రతికే ఉన్నారని తీహార్ పోలీసులు వెల్లడించారు. కోవిడ్ తో బాధపడుతున్న చోటారాజన్ ను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నామని చెప్పారు. .
చోటారాజన్ చనిపోయాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో..రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు.
చోటా రాజన్ను కోవిడ్ చంపేసింది. ఢీ కంపెనీలో రెండు స్థానంలో ఉన్నాడనే భయం లేకుండా చోటారాజన్ను కరోనా చంపేసింది. చోటారాజన్ ఆ కరోనాను ఎందుకు హతమార్చలేదో అర్థం కావడం లేదు. దావూద్ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో అని ట్వీట్ చేశాడు. చోటారాజన్ చనిపోలేదని ప్రకటించడంతో ఆర్జీవీ రిలాక్స్ అయిపోయాడు. ఆర్జీవి ట్వీట్ తెగ వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణ-మీనా..క్లాసిక్ కపుల్ ఈజ్ బ్యాక్..!
రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..వీడియో
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా