యాదాద్రి దేవాలయం శిల్ప కళా సౌందర్యం అద్భుతం… టెంపుల్కి అందం దీని నిర్మాణంలో వాడిన రాయే. విభిన్న సంస్కృతులకు చెందిన అర్కిటెక్చర్స్ ఒక్క టెంపుల్లో వాడటం ఇదే మొదటి సారి. ఇంత పెద్ద దేవాలయం గడిచిన వందేళ్లలో కూడా ఎవరూ నిర్మంచలేదు అంటారు టెంపుల్ రూపశిల్పి ఆనంద్సాయి. గుడి నిర్మాణం మొత్తం కృష్ణ శిలతో చేశారు. యాదాద్రి శిల్ప సౌందర్యం గురించి అర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి