రాధికాశరత్కుమార్కు స్పెషల్కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో శరత్ కుమార్ , రాధికలకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని స్పెషల్కోర్టు తీర్పు వెలువరించింది. శరత్కుమార్, రాధిక మరో వ్యక్తి మ్యాజిక్ ఫ్రేమ్స్ ప్రొడక్షన్ హౌజ్ లో భాగస్వాములుగా ఉన్నారు. సినిమా నిర్మాణాల కోసం రుణాలు ఇచ్చే రేడియెన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నైలో ఉంది) నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్నారు. అయితే రాధికాశరత్కుమార్ రేడియెన్స్ మీడియాకు రీపెంట్ కోసం అందజేసిన చెక్ బౌన్స్ అయింది.
దీంతో 2017లో రేడియెన్స్ మీడియా రాధికా శరత్కుమార్, మూడో వ్యక్తిని కోర్టుకు లాగింది. 2019లో ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ విధించబడ్డాయి. అయితే దీనిపై రాధికాశరత్కుమార్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా..కోర్టు తిరస్కరించింది. దీనిపై తాజాగా చెన్నై స్పెషల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఇద్దరూ సస్పెన్షన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ పిటిషన్ ఇంకా కోర్టు ముందుకు రాలేదు.
ఇవి కూడా చదవండి
దిల్రాజు మేనల్లుడు గ్రాండ్ ఎంట్రీ..!
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
రష్మికకు మాజీ బాయ్ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్