Cinema
- Nov 28, 2020 , 10:08:22
మర్యాద రామన్న కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్

రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోని జంటగా తెరకెక్కిన చిత్రం మర్యాద రామన్న. 2010లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టింది. చిత్రంలో సునీల్ చాలా అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని అందించాడు. సలోని కూడా తన పాత్రతో మెప్పించాడు. అయితే ఇప్పుడు సునీల్, సలోని కాంబినేషన్లో దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడట. దీనిని అనీల్ సుంకర నిర్మించనున్నట్టు తెలుస్తుండగా, ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని చెబుతున్నారు. కమెడీయన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్లీ కమెడీయన్గా చేస్తున్నాడు.
తాజావార్తలు
- త్వరలో విద్యా సంవత్సరంపై ప్రకటన : మంత్రి సబిత
- పోలీస్ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు
- RRR క్లైమాక్స్ మొదలైంది..రాజమౌళి ట్వీట్ వైరల్
- మావోయిస్టుల కంటే కాషాయ పార్టీ ప్రమాదకరం : మమత
- శంషాబాద్ విమానాశ్రయంలో ప్లాజా ప్రీమియం లాంజ్ పునరుద్ధరణ
- ఇండియన్స్ను తక్కువ అంచనా వేయం: ఆస్ట్రేలియా కోచ్
- 'కృష్ణా బోర్డు విశాఖలో వద్దు'
- టెస్లా ఎంట్రీతో నో ప్రాబ్లం: బెంజ్
- చైనాకు కాంగ్రెస్ లొంగుతుందా? : జేపీ నడ్డా
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
MOST READ
TRENDING