టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగియగానే సెట్స్ పైకి వెళ్లనుందీ చిత్రం. వచ్చే వారమే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలు కానున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్టు వేస్తున్నారట. సినిమాకు సంబంధించిన కీ షెడ్యూల్ ను ఈ సెట్లోనే పూర్తి చేయనున్నట్టు ఫిలింనగర్ వర్గాల టాక్. హీరోయిన్, ఇతర నటీనటులెవరనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జున స్టైలిష్ మ్యానర్ లో కనిపించబోతున్నాడట. మరోవైపు నాగార్జున బంగార్రాజు చిత్రంలో కూడా నటించబోతున్నాడు.
ఇవి కూడా చదవండి..
వకీల్సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!