మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్

కరోనా వలన దాదాపు ఏడెనిమిది నెలలు ఇంటికే పరిమితం అయిన సెలబ్రిటీలు ఇప్పుడు కాస్త ఉపశమనం పొందేందుకు మాల్దీవులకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే ప్రణీత, రకుల్, కాజల్, సమంత, నిహారిక, దిశా పటాని ఇలా పలువురు అందాల భామల తమ ఫ్యామిలీస్ తో భూతల స్వర్గమైన మాల్దీవులకి వెళ్ళారు. అక్కడి అందాలని తనివి తీరా ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు.
తాజాగా మంచు లక్ష్మీ ఫ్యామిలీ మాల్దీవులకి వెళ్ళారు. లక్ష్మీ ఆమె భర్త, పిల్లలతో పాటు మోహన్ బాబు కూడా మాల్దీవులలో అడుగుపెట్టారు. బీచ్ల్లో సముద్ర అందాలను ఆస్వాదిస్తూ ఈ ప్రాంతం భూతలస్వరంగా ఉందని.. ఆకాశం, నీరు, బీచ్లతో ఇక్కడి ప్రకృతి సోయగాలు ఎంతో బాగున్నాయని పేర్కొంది. ప్రస్తుతం మంచు లక్ష్మీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Much awaited break! ???????? Finally, on my way to the one of the best locations right now. Thank you #allaroundglobe, #JaiPrakashJp for planning our beautiful trip to #Maldives and for the warm welcome @LUXSouthAri ❤️
— Lakshmi Manchu (@LakshmiManchu) January 20, 2021
Cannot wait to explore the magic of Maldives with the fam! ???????? pic.twitter.com/P0be0sdZk3
At the tropical paradise!! ???? Super excited to be here and enjoy the blue skies, white beach and the turquoise sea.. This place is literally heaven on earth ????????????????????????????
— Lakshmi Manchu (@LakshmiManchu) January 20, 2021
VACAY MODE ????@luxsouthari #Maldives pic.twitter.com/GMmKxOx31b
తాజావార్తలు
- ‘ముద్ర’లో తెలంగాణపై కేంద్రం వివక్ష : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
- లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు : రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!
- గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన హోంమంత్రి
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్