సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలు అప్పడపుడు నెటిజన్ల ఆగ్రహానికి లోనవుతుంటారు. తాజాగా ఈ జాబితాలో బ్యూటీఫుల్ లేడీ కియారా అద్వానీ చేరిపోయింది. ఇంతకీ కియారా నెటిజన్లు కోప్పడేంత పని ఏం చేసిందనే కదా మీ డౌటు. కియారా అద్వానీ ఇటీవలే బాయ్ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లింది. మెర్సిడేజ్ జీ క్లాస్ కారులో సిద్దార్థ్ ఇంటి ప్రాంగణంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది (పెద్దాయన) కియారాదగ్గరకు వచ్చి డోర్ తెరిచాడు.
పెద్దాయన నమస్తే పెడుతుంటే కియారా మాత్రం కారులో నుంచి బయటకు వస్తూ పట్టించుకోనట్టుగా వెళ్లిపోయిందని వీడియో చూసిన పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి పెద్ద మనిషి డోర్ ఓపెన్ చేసి నమస్తే పెడ్తే పెడితే పట్టించుకోకుండా వెళ్లిన కియారా షేమ్ లెస్ లేడీ అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు.
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!