అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. రిటైర్డు ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును బీజేపీ అధిష్టానం గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక సీఎస్గా పనిచేశారు. అధికార వైసీపీ నుంచి గురుమూర్తి బరిలో నిలిచారు.