దొరస్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం

నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన దొరస్వామి ఈ రోజు ఉదయం వయోభారం కారణంగా కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్కు సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ అందించిన దొరస్వామి ఇలా హఠాన్మరణం చెందడంతో యంగ్ టైగర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ట్విట్టర్ ద్వారా దొరస్వామికి సంతాపం తెలియజేశారు.
దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కూడా దొరస్వామికి సంతాపం తెలియజేశారు.
I am fortunate to be associated with him for my career changing Simhadri...
— rajamouli ss (@ssrajamouli) January 18, 2021
My heartfelt condolences to his family.
తాజావార్తలు
- IPL vs సినిమాలు.. సమ్మర్ లో రచ్చ రంబోలా
- ఎల్ఐసీ టార్గెట్ ఇదే: ఐపీవో ద్వారా రూ.25 వేల కోట్ల పెట్టుబడి సేకరణ!
- నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్డేట్
- వాణీదేవి గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేయాలి
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం