అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ఈ నేపథ్యంలో టీకాలు వేసుకునేందుకు జనం పోటీపడుతున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర జనం బారులుతీరి తమ టీకాలు వేయించుకుంటున్నారు. సామాన్యులేగాక పలువురు ప్రముఖులు కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. గాంధీనగర్లోని ఓ వ్యాక్సినేషన్ సెంటర్లో ఆయన టీకా వేయించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..