హైదరాబాద్ : కరోనా బారి నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని.. 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరఫున టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్న కేటీర్ త్వరలోనే ప్రజా జీవితంలోకి వచ్చి సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు