హిందీ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు కృతిసనన్. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కృతిసనన్..ఇప్పుడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటుంది కృతిసనన్.
బాలీవుడ్ ప్రయాణంపై కృతిసనన్ మాట్లాడుతూ..నేను సాధారణ, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ ప్రొఫెసర్. నాన్న చార్టర్డ్ అకౌంటెంట్. నటన నా వృత్తిగా మారుతుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా. నటన నన్ను చాలా ఎక్జయిట్ చేసిన విషయమని తర్వాత రియలైజ్ అయ్యానని చెప్పుకొచ్చింది. కృతిసనన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో సీతగా కనిపించనుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు.
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Recommended Content by ntnews.com