కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2019లో విడుదల కాగా..బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. హీరోయిన్ కానీ, పాట కానీ లేకుండా రెండు గంటలకు పైగా ప్రేక్షకులను కుర్చీల్లో నుంచి లేవనీయకుండా..యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశంతో అద్బుతంగా తెరకెక్కించాడు లోకేశ్. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు మేకర్స్.
ఖైదీ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఈ విషయమై మాట్లాడుతూ..ఖైదీకి ఖచ్చితంగా రెండో పార్టు ఉంటుంది. కార్తీ, లోకేశ్ వారి ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు. కార్తీ ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంతోపాటు పీఎస్ మిత్రన్ తో సర్దార్ చిత్రంలో నటిస్తున్నాడు. లోకేశ్ ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాను లైన్ లోపెట్టాడు. విజయ్తో కూడా సినిమాకు రెడీ అవుతున్నాడు.
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?