Cinema
- Mar 19, 2020 , 01:39:18
రూల్స్ పాటించండి

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘నిశ్శబ్దం’ చిత్రబృందం ముందుకొచ్చింది. కరోనాను ఆరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వీడియో ద్వారా వివరించారు.‘వరల్డ్హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు మన ప్రభుత్వం చెప్పిన రూల్స్ను సీరియస్గా అనుసరించాలి. హైజీన్ను ఫాలో కావాలి. మన కుటుంబాల్ని, పిల్లల్ని, వృద్దుల్ని కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉంటే కరోనాను కంట్రోల్ చేయోచ్చు’ అని అనుష్క తెలిపింది.
తాజావార్తలు
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’
- చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వారాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
- రిపబ్లిక్ డే గిఫ్ట్గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
- వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
- కావలిలో కారును ఢీకొట్టిన టిప్పర్.. వేములవాడ వాసి మృతి
- ఆశయాలను కాలరాసి విగ్రహారాధన చేస్తే సరిపోతుందా..?: మమతాబెనర్జి
- ప్రభాస్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
- రికార్డ్.. ఒకే రోజు 3 లక్షల మందికి టీకా
- అదనంగా 2లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్ వినతి
MOST READ
TRENDING