ఎవరే అతగాడు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది కన్నడ భామ ప్రియమణి. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోలతో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. పెండ్లైన తర్వాత టీవీ షోలు, సినిమాలతో సక్సెస్ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. 37 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు నేనేమి తక్కువ కాదంటూ సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫొటోలు పోస్ట్ చేస్తోంది.
తాజాగా ప్రియమణి పింక్ రోజ్ శారీలో తళుక్కున మెరిసింది. మెహెక్ శెట్టి డిజైన్ చేసిన పింక్ రోజ్ శారీలో కెమెరాకు ఫోజులిచ్చింది ప్రియమణి. కస్టమ్ మేడ్ ఇయర్ రింగ్స్ తో ముగ్దమనోహరమైన చర్మ సౌందర్యంతో మెరిసిపోతూ అందరికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
Recommended Content by ntnews.com