అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు. మూవీ మేకింగ్కి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నాడు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా.
సినిమాలో కీలకం అయిన ముంబై తాజ్ హోటల్ సెట్ కోసం 500 మంది 10 రోజుల పాటు పనిచేశారు. సెట్ రూపొందించే ముందు మేము తాజ్ హోటల్లో 4 రోజులు ఉన్నాం. హోటల్ ఆర్కిటెక్చర్, డిజైనింగ్ను పర్యవేక్షించాం. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో సినిమా కోసం మొత్తం 6 సెట్స్ వేశామని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
విజయ్-పూజాహెగ్డే మూవీ కీ అప్డేట్
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!