బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఆది పురుష్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ఒకటి బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ ఓం రావత్ ఈ చిత్రంలో సీత పాత్రను సాధారణంగా కాకుండా చాలా పవర్ ఫుల్ గా చూపించేలా డిజైన్ చేశాడట.
ఇప్పటికే షూటింగ్ మొదలు కావల్సి ఉండగా..సెట్స్ లో ప్రమాదం జరుగడం, కోవిడ్ సెకండ్ వేవ్ వంటి కారణాల వల్ల నిలిచిపోయింది. వచ్చే నెలలో ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ఆదిపురుష్ షూట్ తిరిగి ప్రారంభమవుతుంది. ఆదిపురుష్లో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. కృతిసనన్ ప్రస్తుతం బచ్చన్ పాండే సినిమాతోపాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
Recommended Content by ntnews.com
Recommended Content by ntnews.com