బాలీవుడ్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా మంది స్టార్ సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో హోం క్వారంటైన్కు పరిమితమవుతున్నారు. ప్రధానంగా ముంబైలోనే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఉంటారని తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హైదరాబాద్కు మకాం మార్చాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టుగా విజయ్దేవరకొండతో తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా కోసం డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి అండ్ టీం కొన్నాళ్లుగా ముంబైలోనే ఉంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పూరీ షూటింగ్ కు ప్యాకప్ చెప్పి హైదరాబాద్కు వచ్చేసినట్టు టాక్. అయితే హైదరాబాద్ షెడ్యూల్ షూటింగ్ ను కొనసాగించనున్నాడట పూరీ. గతేడాది లాక్డౌన్ కాలంలో కూడా పూరీ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్కల్యాణ్