Cinema
- Nov 23, 2020 , 17:06:56
థియేటర్లు, మల్లీప్లెక్స్ల ఓపెనింగ్కు గ్రీన్సిగ్నల్

హైదరాబాద్: రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు తాజాగా అనుమతించింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనుందుకే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టికెట్ల రేట్లు పెంచుకునే అధికారం యాజమాన్యాలకు కల్పించింది. ఈ మేరకు జారీ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
*మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి.
*సినిమా హాళ్ల సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
*భౌతిక దూరం నిబంధనలు తప్పక పాటించాలి.
*హాల్లో ఏసీ టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.
తాజావార్తలు
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
MOST READ
TRENDING