ఆదిలాబాద్ : మహారాష్ట్రకు చెందిన రైతు సదాశివకు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పరిధిలో పార్సీలో రెండు ఎకరాల భూమి ఉంది. అనారోగ్యంతో ఇటీవల సదాశివ మరణించగా రైతు బీమా పథకంలో భాగంగా రూ.5 లక్షలు సదాశివకుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. సోమవారం ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నామిని సదాశివ భార్య పద్మకు రూ.5లక్షల చెక్కును అందజేశారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే