కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. అత్యవసర సర్వీసుల వారు మినహా చాలావరకు జనం ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ క్రమంలో ఇండియా గేటు వద్ద బుధవారం సైకిల్పై వెళ్తూ ఓ వ్యక్తి ఇలా కనిపించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TRSFormationDay : టీఆర్ఎస్కు 20 వసంతాలు
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ