న్యూఢిల్లీ, మే 6: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్-19 లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. హోం ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం ఈ మార్గ్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ఐసోలేషన్లో ఎవరు ఉండాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇవి చేయండి!