News in pic | సుందరీకరణలో భాగంగా ఖైరతాబాద్ చౌరస్తా వద్ద జీహెచ్ఎంసీ అధికారులు జిరాఫీ బొమ్మను ఏర్పాటు చేశారు. నగరానికి వచ్చిన పల్లె జనం కొత్తగా పెట్టిన జిరాఫీ బొమ్మను చూసి మురిసిపోయారు. బొమ్మ భలేగుంది అనుకుంటూ దానితో ఫొటోలు దిగి సంబురపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్లో ఇలా..