యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం మన సొంతమవుతుందని ఎంతో మంది యోగానిపుణులు సూచిస్తుంటారు. యోగాతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుంది. దేశ ప్రధానితోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ సోషల్ మీడియాలో టిప్స్ చెప్తూంటారు.
బాలీవుడ్ హీరోయిన్లు మలైకా అరోరా, శిల్పాశెట్టి, కరీనాకపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియా ద్వారా యోగాసనాలతో ఫిట్ నెస్ పాఠాలను చెబుతూ అందరిలో నూతనోత్తేజాన్ని నింపుతుంటారు. అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా మలైకా అరోరా, శిల్పాశెట్టి, కరీనాకపూర్ , సారా అలీఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యోగా స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com