బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, మలైకా అరోరా కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్ కపూర్ బాంద్రాలో 4 బీహెచ్కే స్కై విల్లాను కొనుగోలు చేశాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. స్టెల్లార్ సీ వ్యూ ఉన్న ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ధర రూ.20 కోట్లు నుంచి రూ.23 కోట్లు ఉంటుందట. బాంద్రా వెస్ట్లో సీ ఫేసింగ్ లో ఉన్న 26వ ఫ్లోర్ లో అర్జున్ విల్లా ఉండగా..ఇది తన గాళ్ ఫ్రెండ్ మలైకా అరోరా ఇంటికి దగ్గరలోనే ఉందని బీటౌన్ వర్గాల టాక్.
ఇంతకుముందు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా అదే ప్రాపర్టీలో స్కై విల్లాను కొనుగోలు చేసింది. దీంతో ఇపుడు అర్జున్ కపూర్ ఓ వైపు సోనాక్షిసిన్హా, మరోవైపు మలైకాఅరోరాకు పొరుగు వ్యక్తి కానున్నాడు. ఆసక్తికర విషయమేంటంటే షారుక్ ఖాన్, సల్మాన్ఖాన్, రణ్ బీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ అదే ఏరియాలో నివసిస్తారు.
ఇవి కూడా చదవండి..
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!