న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శంఖఘోష్ (89) మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం బెంగాలీ సాహిత్య రంగానికేగాక, భారత సాహిత్య రంగానికి కూడా తీరని లోటని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఘోష్ మరణవార్త తనను కలచివేసిందని తెలిపారు. శంఖ ఘోష్ కుటుంబసభ్యులకు, ఆయన మిత్రులకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
శంఖఘోష్కు ఈ నెల 14న కరోనా పాజిటివ్ రావడంతో వైద్యల సలహా మేరకు తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రజలకు ఫేస్ మాస్కులు పంచిపెట్టిన దేవుళ్లు..!
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..