యాదాద్రి, జూన్2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. బుధవారం యాదగిరి గుట్ట పట్టణంలోని ఆయా ప్రభుత్వ కార్యాయాలు, వివిధ పార్టీ కార్యాలయాలు, అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేశా రు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద యాదాద్రి ఏసీపీ కోట్ల నర్సింహా రెడ్డి, యాదగిరిగుట్ట పురపాలక సంఘం కార్యాల యం వద్ద చైర్ పర్సన్ ఎరుకుల సుధ, కార్యవర్గం, పట్టణం లోని తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద టీఆర్ఎస్ మండల కమి టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ అనురాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్లు నాగరాజు, సురేందర్, కో ఆప్షన్ సభ్యులు పద్మ, సయ్యద్బా బా, రైతుబంధు జిల్లా డైరెక్టర్ వెంకటయ్య, నాయకులు బాల య్య, శ్రీనివాస్, నర్సింహా, బాబురావు, బాలరాజు, యాకు బ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరులో..
ఆలేరు టౌన్: మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ శంకర య్య, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ మల్లేశం, మార్కెట్ కార్యాలయంలో రవీందర్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్ జాతీయ జెండాలను ఆవి ష్కరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో తహసీల్దార్ గణేశ్నాయక్, ఎంపీడీవో కార్యాలయంలో జ్ఞానప్రకాశ్, ప్ర భుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ణి రమణి జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మా ర్కెట్ వైస్ చైర్మన్ నాగరాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చంద్రకళ మురహరి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవి, కౌన్సిలర్లు రా ములు, శ్రీకాంత్, శమంతారెడ్డి, సునీత, నాగలక్ష్మి, లత, శ్రీ కాంత్, నాయకులు జీ.శ్రీనివాస్, బాలస్వామి, పరమేశ్వర్, మురళి, పీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మోటకొండూర్లో
మోటకొండూర్: మండలంలోని గ్రామపంచాయతీ కార్యాల యాలు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట జాతీయ పతాకాల ను ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో వైస్ ఎంపీపీ మల్లేశ్గౌడ్, పీహెచ్సీలో మండల వైద్యాధికారి రాజేందర్ నా యక్, పోలీస్సేష్టన్ ఆవరణలో ఎస్సై నాగరాజు, ఏవో కా ర్యాలయంలో ఏవో సుజాత, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాము, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీలత, మండల కేంద్రంలో టీఆ ర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరిం చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో వీరస్వామి, ఎంపీటీ సీ అంజిరెడ్డి, సర్పంచ్లు విజయ, రాజు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండల పరిషత్ కా ర్యాలయం, తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల వద్ద, కూడళ్ల వద్ద జెం డాలు ఆవ్కిరించారు. అమరవీరులకు నివాళులర్పించారు.
ఆలేరు రూరల్: మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జెండా ఆవిష్కరణల అనంతరం అమరవీరులకు ని వాళుల ర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు లక్ష్మీప్రసాద్రెడ్డి, రాం ప్రసాద్, శ్రీశైలం, పద్మ, సుజాత వీరయ్యనాయక్, జయ మ్మ, పాండరి, మహేందర్రెడ్డి, నవ్య పాల్గొన్నారు.
తుర్కపల్లిలో
తుర్కపల్లి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ భూక్యా సుశీల, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జ్యోతి, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ నర సింహరెడ్డిలతో పాటు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయా ల్లో సర్పంచ్లు జాతీయ జెండాలను ఎగరవేశారు. కార్యక్ర మంలో జడ్పీ వైస్చైర్మన్ భీకూ నాయక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్కుమార్, సర్పంచ్ల ఫోరం మండ లాధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సత్యనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, కోఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, శ్రీనివాస్, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో జరిగిన ఆవిర్బావ వేడుకల్లో ఎంపీపీ మంగమ్మ, తహసీల్దార్ జ్యోతి, జడ్పీటీసీ నరేందర్గుప్తా, ఎంపీడీవో రాములు, సర్పంచ్ నగేశ్, ఎంపీ టీసీ కవిత, ఉప సర్పంచ్ నవ్య, అధికారులు, ప్రజా ప్రతిని ధులు పాల్గొన్నారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయా ల్లో సర్పంచ్లు జాతీయ జెండాలు ఎగురవేశారు.
రాజాపేట: మండలంలోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండా లను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో టీ ఆర్ఎస్ మండలాధ్య క్షుడు రాజిరెడ్డి, జడ్పీటీసీ గోపాల్గౌడ్, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ధర్మేందర్సిం గ్, రాజు, గోపిరెడ్డి టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి సంతోశ్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సిద్ధులు పాల్గొన్నారు.