టాలీవుడ్ యాక్టర్ రవితేజ హీరోగా నటించిన చిత్రం రాజా దిగ్రేట్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ రాబోతుందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సీక్వెల్ ఖచ్చితంగా ఉందని చెప్పడంతో సీక్వెల్ పై వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.
ఇటీవలే రవితేజకు అనిల్ ఓ కథ వినిపించగా…పూర్తిగా కథ సిద్దం చేయాలని చెప్పినట్టు టాక్. రవితేజ ప్రస్తుతం ఖిలాడీతోపాటు మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టాడు. మరోవైపు అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. రవితేజ-అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పట్లో తెరపైకి వస్తుందా..? లేదా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…