Cinema
- Jan 18, 2021 , 01:23:13
VIDEOS
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్

ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్ఇండియాచాలెంజ్లో ఆదివారం బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పాల్గొన్నది. సొహెల్ నుంచి చాలెంజ్ను స్వీకరించిన ఆమె జూబ్లీహిల్స్లోని పార్కులో మొక్కలు నాటింది. పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని అరియానా గ్లోరీ తెలిపింది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్న యాంకర్ ప్రత్యూష ఆదివారం జూబ్లీహిల్స్లోని పార్కులో మొక్కలు నాటింది. ఎంపీ సంతోష్కుమార్గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నారని ప్రత్యూష కొనియాడింది.
తాజావార్తలు
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
- బ్లాక్ డ్రెస్లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు
- శ్రీగిరులకు బ్రహ్మోత్సవ శోభ.. నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- ఆశపెట్టి.. దోచేస్తారు
MOST READ
TRENDING