ఓవైపు కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే మరోవైపు యాస్ తుఫాను భీభత్సం సృష్టిస్తున్నది. తూర్పు తీరాన్ని వణికిస్తున్నది. లక్షలాది మంది బతుకులు ఛిద్రమయ్యయి. ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు తుఫాను ధాటికి విలవిలలాడాయి. సుమారు పది లక్షల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు. బుధవారం యాస్ తుఫాను సృష్టించిన భీభత్సం ఫొటోలు..