రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉగాది నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు సందర్భంగా మొదటిరోజు మంగళవారం ఉదయం, సాయంత్రం స్వామివారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగానే సాదాసీదాగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం 11 మంది రుత్వికులతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో మహాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఉమేశ్శర్మ అర్చకులకు వర్ణి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
సాగర్ వెనుకబాటుకు జానారెడ్డే కారణం
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహాత్య