బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప�
వ్యాపార వైఫల్యాల నివారణకు మార్గాలివే ప్రతీ వ్యాపారంలోనూ ఒడిదుడుకులు సర్వసాధారణం. తెలివైన నిర్ణయాలతోనే అధిగమించవచ్చు. వ్యాపార వైఫల్యాల నివారణకు ప్రధాన మార్గాలివే. అవగాహన మనం చేస్తున్న వ్యాపారంపై పూర్�
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) టైర్-2 ఖాతాలకు ఇక నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయలేరు. అన్ని ఎన్పీఎస్ టైర్-2 ఖాతాలకు క్రెడిట్ కార్డు చెల్లింపులు స్వీకరించడాన్ని తక్షణమే నిలిపి�
అమెరికాలో జూలై ద్రవ్యోల్బణం వృద్ధి మార్కెట్ అంచనాలకంటే తక్కువగా 8.5 శాతంగా నమోదుకావడం ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది. దీంతో సెప్టెంబర్ సమీక్షలో ఫెడ్ వడ్డీ రేట్లు భారీగా పెరగవన్న భావనతో గతవారం ప్రపంచవ�
హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 16 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్లు ప�
ఐసీఎస్ఐ నినాదం అద్భుతం హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస స్వామి హైదరాబాద్లో ఐసీఎస్ఐ-ఎస్ఐఆర్సీ 46వ దక్షిణ భారత ప్రాంతీయ సదస్సు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలం�
ఖనిజ ఉత్పత్తిపై ఎన్ఎండీసీ హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.6 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయ�
న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.18 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదై�