ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని జంపన్న వాగులో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గ్రామానికి చెందిన యువకులుగా తెలిసింది. గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు