Business
- Jan 19, 2021 , 00:04:43
VIDEOS
శాంసంగ్ వీపీకి రెండున్నరేండ్ల జైలు శిక్ష

సియోల్, జనవరి 18: అవినీతి కేసులో శాంసంగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లీ జే యాంగ్కు రెండున్నరేండ్ల జైలు శిక్ష పడింది. 2016లో అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గెయున్ హైకి లంచం ఇచ్చినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న యాంగ్కు సియోల్ హైకోర్టు సోమవారం ఈ శిక్షను ఖరారు చేసింది. వాస్తవానికి ఈ కేసులో యాంగ్కు 2017లోనే ఐదేండ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. 2018లో ఈ శిక్షను రెండున్నరేండ్లకు తగ్గించారు. దీనిపై 2019లో మరోసారి విచారణ జరిపిన సియోల్ హైకోర్టు.. తాజాగా యాంగ్కు రెండున్నరేండ్ల శిక్షను ఖరారు చేసింది.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్కు అనుమతి
MOST READ
TRENDING