ముంబై, ఆగస్టు 19:ప్రీమియం వెస్పాల తయారీ సంస్థ పియాజియో..దేశీయ ద్విచక్ర మార్కెట్లోకి ప్రవేశించి 75 ఏండ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక వెస్పా స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
125 సీసీ, 150 సీసీ ఇంజిన్తో తయారైన ఈ వెస్పాలను దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్ల
వద్ద లభించనున్నది. వీటిలో 125 సీసీ వెస్పా ధర రూ.1.25 లక్షలుగాను, 150 సీసీ వెర్షన్ రూ.1.39 లక్షలుగా నిర్ణయించింది.