వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు ఏడాదిన్నర పాటు ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయ్యాయి. గతేడాది జరుగాల్సిన ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. ఈ నెల 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్ హాజరు కానున్నారు.
అదీ కూడా అమెరికా అధ్యక్షుడు, తన భర్త జో బైడెన్ లేకుండానే జిల్ బైడెన్ హాజరు కానుండటం విశేషం. అమెరికా ప్రథమ మహిళగా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2010 ఒలింపిక్స్కు హాజరయ్యారు. జో బైడెన్ సారధ్యంలోని అమెరికా ప్రతినిధి బ్రుందం కెనడాలోని వాంకోవర్లో జరిగిన వింటర్ ఒలింపిక్స్కు హాజరైంది.
అయితే, కరోనా మహమ్మారి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో స్టాండ్స్లో అభిమానులను అనుమతించరు. విశ్వమారి నేపథ్యంలో టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికా మిత్రపక్షం అయిన జపాన్ గణనీయ స్థాయిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగింది. తర్వాత సరఫరా కొరతతో పూర్తిగా జరుగలేదు.
16న ఆరుగురు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..!
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
యశ్పాల్ శర్మ బాదాం షాట్ గురించి మీకు తెలుసా?
రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్.. ఎక్కడో తెలుసా?
హీరో విజయ్కి లక్ష రూపాయల జరిమానా..!
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
దేశీ మార్కెట్లో మహీంద్ర బొలెరో నియో లాంఛ్
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
స్విఫ్ట్.. సీఎన్జీ కార్ల ధరలు పెంచిన మారుతి!
కృత్రిమ మేధపై సుందర్ పిచ్చాయ్ ఏం చెప్పారంటే..?!