Business
- Dec 29, 2020 , 12:37:04
VIDEOS
భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరోసారి సరికొత్త రికార్డులకు చేరువగా వెళుతున్నది. రెండు వారాల క్రితం 47,000 మార్క్ను క్రాస్ చేసిన సెన్సెక్స్ ఇవాళ ఓ సమయంలో 47,700ను దాటింది. తద్వారా 48,000 మార్కును అందుకునే దిశగా కొనసాగుతున్నది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 272 పాయింట్లు ఎగిసి 47,626 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సోమవారం కూడా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- ఎన్టీఆర్ మాస్క్పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
MOST READ
TRENDING