Business
- Feb 01, 2021 , 11:18:00
VIDEOS
ఎకానమీ రికవరీకి ఈ బడ్జెట్ దిశా నిర్దేశం

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో చతికిల పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పునరుత్తేజం పొందేందుకు 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సోమవారం బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తూ కరోనాను నివారించడానికి ఇప్పటికే రెండు వ్యాక్సిన్లను తీసుకొచ్చామని చెప్పారు. విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తూ కరోనా మహమ్మారి నివారణకు ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తున్నామని తెలిపారు. త్వరలో మరికొన్ని వ్యాక్సిన్లు వస్తాయని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆర్ఆర్ఆర్ టీంతో కలవనున్న అలియా.. !
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు చిరంజీవి కన్నుమూత
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING