Business
- Jan 06, 2021 , 01:31:28
VIDEOS
సరికొత్తగా ‘ఎస్-క్లాస్'

ముంబై, జనవరి 5: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. ఫ్లాగ్షిప్ మోడలైన ఎస్-క్లాస్ మ్యాస్ట్రో ఎడిషన్ను విడుదల చేసింది. భారత్లో ఈ కారు ధరను రూ.1.51 కోట్లుగా నిర్ణయించింది. నూతన టెక్నాలజీని కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ వెర్షన్లో పలు మార్పులు చేసి కనెక్టెడ్ కారు టెక్నాలజీతో అనుసంధానమయ్యేలా తీర్చిదిద్దినట్లు మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ స్కేవెంక్ తెలిపారు. కేవలం ఆరు సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 210 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్గా బిగ్బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు
MOST READ
TRENDING