Business
- Nov 28, 2020 , 02:41:14
VIDEOS
చార్జీ పెంపు 1.5 రెట్లకు మించకూడదు

- క్యాబ్ ఆపరేటర్లకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ ఆపరేటర్లను నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ ఆపరేటర్లు డిమాండ్ అధికంగా ఉన్న సమయాల్లో చార్జీని 1.5 రెట్లకు మించి పెంచకూడదు. కనీస చార్జీలో ప్రయాణికులకు 50 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వకూడదు. అంతేకాకుండా చార్జీలో 20 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కమీషన్గా చార్జి చేయకూడదు. క్యాబ్ డ్రైవర్లు లేదా ప్రయాణికులు సరైన కారణాన్ని చూపకుండా రైడ్ను క్యాన్సిల్ చేస్తే ప్రయాణ చార్జీలో 10 శాతం మొత్తాన్ని లేదా గరిష్ఠంగా 100 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- భారత సాంప్రదాయాల గుర్తింపుకు లౌకికవాద ముప్పు: యోగి
- వ్యవసాయ చట్టాలపై నిరసన హోరు : హర్యానా రైతు బలవన్మరణం!
- రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- 10 కోట్లతో అయోధ్యలో కర్నాటక గెస్ట్హౌజ్
- భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి
- ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
MOST READ
TRENDING