వడ్డీరేట్లను పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, ఆగస్టు 15: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు మరోసారి షాకిచ్చింది. బెంచ్మార్క్ లెండింగ్ రేటును అర శాతం వ
న్యూఢిల్లీ, ఆగస్టు 15: గోల్డ్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, సమీప భవిష్యత్తులో ఎంసీఎక్స్పై బంగారం తులం ధర రూ.53,500 వరకు స్థాయిల్ని తాకవచ్చని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఆయా �
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హైదరాబాద్, ఆగస్టు15: వచ్చే ఐదేండ్లలో 9 శాతం చొప్పున క్రమ వృద్ధిని సాధిస్తేనే, 2029కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్�
జిల్లాలవారీగా కేటాయింపునకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటునకు సంబంధించి టీఎస్ఐఐసీ ఆహ్వానం పలుకుతున్నద
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఓలా ఎలక్ట్రిక్ సోమవారం కార్ల తయారీలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. 2024లో తొలి మోడల్ను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు స్పష్టం చేసింది. 2026-2027 నాటికి ఏటా 10 లక్షల ఎలక్ట్రిక్ క�
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప�
వ్యాపార వైఫల్యాల నివారణకు మార్గాలివే ప్రతీ వ్యాపారంలోనూ ఒడిదుడుకులు సర్వసాధారణం. తెలివైన నిర్ణయాలతోనే అధిగమించవచ్చు. వ్యాపార వైఫల్యాల నివారణకు ప్రధాన మార్గాలివే. అవగాహన మనం చేస్తున్న వ్యాపారంపై పూర్�
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) టైర్-2 ఖాతాలకు ఇక నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయలేరు. అన్ని ఎన్పీఎస్ టైర్-2 ఖాతాలకు క్రెడిట్ కార్డు చెల్లింపులు స్వీకరించడాన్ని తక్షణమే నిలిపి�
అమెరికాలో జూలై ద్రవ్యోల్బణం వృద్ధి మార్కెట్ అంచనాలకంటే తక్కువగా 8.5 శాతంగా నమోదుకావడం ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది. దీంతో సెప్టెంబర్ సమీక్షలో ఫెడ్ వడ్డీ రేట్లు భారీగా పెరగవన్న భావనతో గతవారం ప్రపంచవ�