న్యూఢిల్లీ: తన అనుమతి లేకుండా గర్భస్రావం చేయించుకొందని భార్యపై, సహకరించినందుకు అత్తామామలు, మరదలిపై పగ పెంచుకొన్న ఓ వ్యక్తి.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ స్ఫూర్తితో వారిపై థాలియం అనే ్లపాయిజన్తో విషప్రయోగం చేశాడు. వారిలో అత్త, మరదలు చనిపోయారు. భార్య దివ్య చికిత్స పొందుతున్నారు. ఢిల్లీకి చెందిన వరుణ్ అరోరా బిల్డర్. కొంతకాలం క్రితం అతడు చేపల కూరలో థాలి యంను కలిపి ఈ కుట్రకు పాల్పపడ్డాడు.